ఈ రోజు కూడా తెలంగాణలో భారీగా కరోనా కేసులు,

ఈ రోజు కూడా తెలంగాణలో  కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకరంగానే పెరిగాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటీన ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు 1850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కూడా దాదాపు ఇలాగే పెరిగాయి. ఆందులో ఒక్క జిహెచ్ఎంసి పరిధిలో 1572 కేసులు నమోదు. కరోనా వైరస్ కారణంగా ఈరోజు 5 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు 288 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా 22312 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.  వివరాలు: