కృష్ణా బోర్డు విశాఖ లో వద్దంటున్న రాయలసీమ రచయిత భూమన్

తిరుపతి: ప్రముఖ రచయిత, రాయలసీమ యాక్టివిస్టు భూమన్ కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖకు తరలించ వద్దని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యాలయం కర్నూులు లో ఉండటం సబబని ఆయన చెబుతున్నారు. కృష్ణా బోర్డును విజయవాడనుంచి విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయన స్పందన ఇది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *