కర్నూలు జిల్లాలో 590 కరోనా కొత్త కేసులు, రాష్ట్రంలో టాప్

గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 590 కొత్తకరోనాకేసులు నమోదయ్యాయి. ఇది ఆంధ్రలో సరికొత్త రికార్డు. రాష్ట్రం మొత్తంగా నిన్న 2593 కేసులు నమోదయ్యాయి.
దీనితో ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు 38044 కు చేరాయి. ఇందులో 18519 యాక్టివ్ కేసులు. నిన్నటి మృతులు 40 మంది .దీనితో రాష్ట్రంలో కరోనా తో మృతిచెందిన వారి సంఖ్య 492 చేరింది.
తొలినుంచి కరోనా హాట్ స్పాట్ గా ఉన్న కర్నూలు జిల్లాలో ఇపుడు మొత్తం కరోన కేసుల్లో కూడా నెంబర్  వనే. మొత్తం గాజిల్లాలో 4816 కేసులు  నమోదయ్యాయి. ఇందులో 2417యాక్టివ్ కేసులు.
నిన్న 114  మరణాలు సంభవించాయి. దీనితో రాష్ట్రంలో ఎక్కువ మరణాలు సంభవించిన జిల్లాగా కర్నూలు తయారయింది. గత 24 గంటల్లో మరణాలు వివరాలు : తూర్పు గోదావరి 8, ప్రకాశం 8, చిత్తూరు 5, కడప 4, అనంతపూర్ 4, గుంటూరు 3, నెల్లూరు 3, విశాఖ 3, కర్నూలు 1, శ్రీకాకుళం 1, విజయనగరం 1.
జిల్లాల వారీగా వివరాలు: