ఐఎఎస్ ట్రెయినీలకు కోవిడ్ LBSNAA మూసివేత

ముస్సోరి లో ఐఎఎస్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ అఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)కోవిడ్ కారణంగా నవంబర్ 30 దాకా మూసేశారు. ఇక్కడ శిక్షణలో ఉన్న వారిలో 33 మందికి కరోనా పాజిటివ్అని తేలడంతో ఇన్ స్టిట్యూట్ శెలవులు ప్రకటించారు. ఇన్ స్టిట్యూట్ కు చెందిన హాస్టల్, మెస్, అడ్మినిష్ట్రేటివ్ ఆఫీస్ లైబ్రరీలను కూడా మూసేశారు. ఇన్ స్టిట్యూట్ లో  420 మందికి పైగా  ట్రైనీలున్నారు. ఇందులో ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ ఎస్ , ఐఆర్ ఎస్ కు ఎంపికయిన వారికి ప్రాథమిక శిక్షణ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *