ప్రగతి భవన్ కు వచ్చిన గద్దర్…

ప్రజా కవి, సుప్రసిద్ధ గాయకులు గద్దర్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
గద్దర్ శుక్రవారం హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారో,ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారా,లేక ఇతరులెవరినైనా కలవడానికి వచ్చారా వివరాలు తెలియాల్సి ఉంది.  అయితే, అక్కడ మంత్రి  కొప్పుల కనిపించారు.  ఇరువురు తేనీరు సేవించి కొద్దిసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *