జిల్లాల వారీ ఆంధ్ర కరోనా రిపోర్టు

ఈ రోజు అంటే 15.05.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :
గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 56 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2157 ,, వైద్య సేవలు పొందుతున్న 857 , డిశ్చార్జ్ అయిన వారు 1252 , మరణించిన వారు 48.
గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు – 9,038
మొత్తం చేసిన పరీక్షలు2,19,452
వాటిలో పోసిటివ్కేసులు : 2157 ( 0.983% ) ;
మరణాలు : 48 ( 2.23 % ) .
జిల్లాల వారీగా :
అనంతపురం :
కొత్త కేసులు 4 , మొత్తం 122 , చికిత్స పొందుతున్న వారు 62 , డిశ్చార్జి అయిన వారు 56 , మరణించిన వారు 4.
( అనంతపురం జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
చిత్తూరు :
కొత్త కేసులు 24 , మొత్తం 165 , చికిత్స పొందుతున్న వారు 88 , డిశ్చార్జి అయిన వారు 77 , మరణించిన వారు లేరు
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 13 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
తూర్పు గోదావరి:
కొత్త కేసులు 1 , మొత్తం 52 , చికిత్స పొందుతున్న వారు 17 , డిశ్చార్జి అయిన వారు 35 , మరణించిన వారు లేరు
గుంటూరు :
కొత్త కేసులు లేవు , మొత్తం 404 , చికిత్స పొందుతున్న వారు 139 , డిశ్చార్జి అయిన వారు 257, మరణించిన వారు 8.
వైఏస్సార్ కడప :
కొత్త కేసులు 2 , మొత్తం 101 , చికిత్స పొందుతున్న వారు 38 , డిశ్చార్జి అయిన వారు 63 , మరణించిన వారు లేరు.
( కడప జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
కృష్ణా :
కొత్త కేసులు 2 , మొత్తం 351 , చికిత్స పొందుతున్న వారు 134, డిశ్చార్జి అయిన వారు 203 , మరణించిన వారు 14.
కర్నూలు:
కొత్త కేసులు 8 , మొత్తం 599 , చికిత్స పొందుతున్న వారు 238 , డిశ్చార్జి అయిన వారు 343 , మరణించిన వారు 18.
నెల్లూరు :
కొత్త కేసులు 14, మొత్తం 140 , చికిత్స పొందుతున్న వారు 56 , డిశ్చార్జి అయిన వారు 81 , మరణించిన వారు 3.
( నెల్లూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 8 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వచ్చినవి)
ప్రకాశం:
కొత్త కేసులు లేవు , మొత్తం 63 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు.
శ్రీకాకుళం:
కొత్త కేసులు 2 , మొత్తం 7 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు.
విశాఖపట్నం:
కొత్త కేసులు 2 , మొత్తం 68 , చికిత్స పొందుతున్న వారు 42 , డిశ్చార్జి అయిన వారు 25 , మరణించిన వారు 1.
విజయనగరం:
కొత్త కేసులు 3 , మొత్తం 7 , చికిత్స పొందుతున్న వారు 7 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు.
పశ్చిమ గోదావరి :
కొత్త కేసులు లేవు , మొత్తం 69 , చికిత్స పొందుతున్న వారు 24 , డిశ్చార్జి అయిన వారు 45 , మరణించిన వారు లేరు..
ఈ రోజు నిర్ధారించిన 102 కేసుల్లో, 57 ఆంధ్రప్రదేశ్ కు చెందింనవి. మిగిలిన 45 (34 మహారాష్ట్ర, 11 రాజస్థాన్ కు చెందివి)