టిడిపి కార్యక్రమానికి వెళ్లిన చెవిరెడ్డికి చేదు అనుభవం (వీడియో)

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన పసుపు కుంకుమ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పసుపు కుంకుమ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో చెవిరెడ్డి గాయాలపాలయ్యారు. స్థానికంగా ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చెవిరెడ్డిని చికిత్స కొరకు రుయా ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *