ఆంధ్రలో కొత్త కేసులు 605, మృతులు 10

ఆంధ్ర ప్రదేశ్ లో  గత 24 గంటల్లో కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  మరో పది మంది కరోనాతో మృతి చెందారు. వీరిలో కర్నూలు జిల్లా నుంచి నలుగురు, కృష్ణా నుంచి నలుగురు,గుంటూరు,విశాఖ లోనుంచి ఒకొక్కరు చనిపోయారు.  ఈ రోజతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 11,489కు చేరాయి.  మొత్తం మరణాలు 146 అయ్యాయి.

ఈరోజు రాష్ట్ర వైద్యశాఖ విడుదల చేసిన వివరాలు: