జిల్లాల వారీగా ఆంధ్ర కరోనా కేసులివే

సోమవారం  ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :
గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 52 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2282 , వైద్య సేవలు పొందుతున్న వారు 705 , డిశ్చార్జ్ అయిన వారు 1527, మరణించిన వారు 50 .
గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన
కరోనా పరీక్షలు – 9, 713
మొత్తం చేసిన పరీక్షలు : 2,48,673
వాటిలో పోసిటివ్ కేసులు: 2, 282 (0.92 %) ;
మరణాలు : 50 ( 2.19 % ) .
జిల్లాల వారీగా :
అనంతపురం : కొత్త కేసులు లేవు, మొత్తం 122 , చికిత్స పొందుతున్న వారు 45 , డిశ్చార్జి అయిన వారు 69 , మరణించిన వారు 4 ;
చిత్తూరు : కొత్త కేసులు 15 , మొత్తం 192, చికిత్స పొందుతున్న వారు 110 , డిశ్చార్జి అయిన వారు 82 , మరణించిన వారు లేరు ;
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన కేసుల్లో 12 తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
తూర్పు గోదావరి: కొత్త కేసులు 5 , మొత్తం 57 , చికిత్స పొందుతున్న వారు 14 , డిశ్చార్జి అయిన వారు 43 , మరణించిన వారు లేరు;
గుంటూరు : కొత్త కేసులు లేవు , మొత్తం 417 , చికిత్స పొందుతున్న వారు 94 , డిశ్చార్జి అయిన వారు 315, మరణించిన వారు 8 ;
వైఏస్సార్ కడప : కొత్త కేసులు 2 , మొత్తం 104 , చికిత్స పొందుతున్న వారు 35 , డిశ్చార్జి అయిన వారు 69 , మరణించిన వారు లేరు ;
కృష్ణా : కొత్త కేసులు 15 , మొత్తం 382 , చికిత్స పొందుతున్న వారు 104 , డిశ్చార్జి అయిన వారు 263 , మరణించిన వారు 15 ;
కర్నూలు: కొత్త కేసులు 4 , మొత్తం 612 , చికిత్స పొందుతున్న వారు 163, డిశ్చార్జి అయిన వారు 433 , మరణించిన వారు 19 ;
నెల్లూరు : కొత్త కేసులు 7 , మొత్తం 157 , చికిత్స పొందుతున్న వారు 60 , డిశ్చార్జి అయిన వారు 94 , మరణించిన వారు 3 ;
( నెల్లూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన 7 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వచ్చినవి)
ప్రకాశం : కొత్త కేసులు లేవు , మొత్తం 66 , ,చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 63 , మరణించిన వారు లేరు ;
శ్రీకాకుళం: కొత్త కేసులు లేవు , మొత్తం 14 , చికిత్స పొందుతున్న వారు 10 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు ;
విశాఖపట్నం : కొత్త కేసులు 1 , మొత్తం 76 , చికిత్స పొందుతున్న వారు 38 , డిశ్చార్జి అయిన వారు 37 , మరణించిన వారు 1 ;
( విశాఖపట్నం జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 2 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
విజయనగరం: కొత్త కేసులు 1 , మొత్తం 8 , చికిత్స పొందుతున్న వారు 8 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;
పశ్చిమ గోదావరి : కొత్త కేసులు 2 , మొత్తం 72 , చికిత్స పొందుతున్న వారు 21 , డిశ్చార్జి అయిన వారు 51 , మరణించిన వారు లేరు ;
ఈ రోజు నిర్ధారించిన 52 కేసుల్లో, 19 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వొచ్చినవి.
ఇతర రాష్ట్రాల వారు :
కేసులు మొత్తం 150, ( ఒడిశా 10 , మహారాష్ట్ర 101, గుజరాత్ 26, కర్ణాటక 1, పశ్చిమ బెంగాల్ 1 , రాజస్థాన్ 11 ) ఇందులో 25 మంది డిశ్చార్జి అయ్యారు.