ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా కరోనా వివరాలు

ఈ రోజు (12.05.2020) ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :
గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 33 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2051 , వైద్య సేవలు పొందుతున్న వారు 949 , డిశ్చార్జ్ అయిన వారు 1056 , మరణించిన వారు 46 .
గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు – 10, 730 మొత్తం ఇప్పటి వరకు చేసినవి 1,91, 874 వాటిలో పోసిటివ్ కేసులు 2051 (1.07 %) మరణాలు 46 (2.24 %)
జిల్లాల వారీగా :
అనంతపురం : కొత్త కేసులు లేవు , మొత్తం 115 , చికిత్స పొందుతున్న వారు 63 , డిశ్చార్జి అయిన వారు 48 , మరణించిన వారు 4 ;
చిత్తూరు : కొత్త కేసులు 10 , మొత్తం 131 , చికిత్స పొందుతున్న వారు 57 , డిశ్చార్జి అయిన వారు 74 , మరణించిన వారు లేరు ;
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన 10 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు , మొత్తం 47 , చికిత్స పొందుతున్న వారు 16 , డిశ్చార్జి అయిన వారు 31 , మరణించిన వారు లేరు; (తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు వొచ్చిన 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచివచ్చింది)
గుంటూరు : కొత్త కేసులు లేవు , మొత్తం 387 , చికిత్స పొందుతున్న వారు 181 , డిశ్చార్జి అయిన వారు 198 , మరణించిన వారు 8 ;
కడప : కొత్త కేసులు లేవు , మొత్తం 97 , చికిత్స పొందుతున్న వారు 51 , డిశ్చార్జి అయిన వారు 46 , మరణించిన వారు లేరు ;
కృష్ణా : కొత్త కేసులు 4 , మొత్తం 346 , చికిత్స పొందుతున్న వారు 155 , డిశ్చార్జి అయిన వారు 142 , మరణించిన వారు 13 ;
కర్నూలు: కొత్త కేసులు 9 , మొత్తం 584 , చికిత్స పొందుతున్న వారు 284 , డిశ్చార్జి అయిన వారు 284 , మరణించిన వారు 16 ;
నెల్లూరు : కొత్త కేసులు 9 , మొత్తం 111 , చికిత్స పొందుతున్న వారు 32, డిశ్చార్జి అయిన వారు 76 , మరణించిన వారు 3 ;
(నెల్లూరు జిల్లాలో ఈ రోజు వొచ్చిన 9 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
ప్రకాశం : కొత్త కేసులు లేవు , మొత్తం 63 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు ;
శ్రీకాకుళం: కొత్త కేసులు లేవు , మొత్తం 5 చికిత్స పొందుతున్న వారు 2 , డిశ్చార్జి అయిన వారు 3 , మరణించిన వారు లేరు ;
విశాఖపట్నం : కొత్త కేసులు 3 , మొత్తం 66 , చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 25 , మరణించిన వారు 1 ;
విజయనగరం: కొత్త కేసులు లేవు , మొత్తం 4 , చికిత్స పొందుతున్న వారు 4 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;
పశ్చిమ గోదావరి : కొత్త కేసులు లేవు, మొత్తం 68 , చికిత్స పొందుతున్న వారు 34 , డిశ్చార్జి అయిన వారు 34 , మరణించిన వారు లేరు ;
ఇతర రాష్ట్రాల వారు :
కొత్త కేసులు లేవు , మొత్తం 27 ,( గుజరాత్ 26, కర్ణాటక 1) చికిత్స పొందుతున్న వారు 27 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;