ఆంధ్రలో కొత్త కేసులు 48, జిల్లాల వారీ డేటా, మొత్తం కేసులు 2205

ఆంధ్ర ప్రదేశ్ లో  ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :
గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 48 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2205 ,, వైద్య సేవలు పొందుతున్న 803 , డిశ్చార్జ్ అయిన వారు 1353 , మరణించిన వారు 49 .
గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన
కరోనా పరీక్షలు – 9,628
మొత్తం చేసిన పరీక్షలు : 2, 29, 080
వాటిలో పోసిటివ్ కేసులు: 2, 205(0.962%) ;
మరణాలు : 49 ( 2.22 % ) .
జిల్లాల వారీగా :
అనంతపురం : కొత్త కేసులు లేవు, మొత్తం 122 , చికిత్స పొందుతున్న వారు 25, డిశ్చార్జి అయిన వారు 93 , మరణించిన వారు 4 ;
చిత్తూరు : కొత్త కేసులు 8 , మొత్తం 173 , చికిత్స పొందుతున్న వారు 96 , డిశ్చార్జి అయిన వారు 77 , మరణించిన వారు లేరు ;
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన 8 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు , మొత్తం 52 , చికిత్స పొందుతున్న వారు 14 , డిశ్చార్జి అయిన వారు 38 , మరణించిన వారు లేరు;
గుంటూరు : కొత్త కేసులు 9 , మొత్తం 413 , చికిత్స పొందుతున్న వారు 148 , డిశ్చార్జి అయిన వారు 257, మరణించిన వారు 8 ;
( గుంటూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
కడప : కొత్త కేసులు 1 , మొత్తం 102 , చికిత్స పొందుతున్న వారు 37 , డిశ్చార్జి అయిన వారు 65 , మరణించిన వారు లేరు ;
( కడప జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
కృష్ణా : కొత్త కేసులు 7 , మొత్తం 367 , చికిత్స పొందుతున్న వారు 142 , డిశ్చార్జి అయిన వారు 211 , మరణించిన వారు 14 ;
కర్నూలు: కొత్త కేసులు 9 , మొత్తం 608 , చికిత్స పొందుతున్న వారు 199 , డిశ్చార్జి అయిన వారు 390 , మరణించిన వారు 19 ;
( కర్నూలు జిల్లాలో ఈరోజు వొచ్చిన 9 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
నెల్లూరు : కొత్త కేసులు 9 , మొత్తం 149 , చికిత్స పొందుతున్న వారు 65 , డిశ్చార్జి అయిన వారు 81 , మరణించిన వారు 3 ;
( నెల్లూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన 9 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వచ్చినవి)
ప్రకాశం : కొత్త కేసులు లేవు , మొత్తం 63 , ,చికిత్స పొందుతున్న వారు లేరు , డిశ్చార్జి అయిన వారు 63 , మరణించిన వారు లేరు ;
శ్రీకాకుళం: కొత్త కేసులు లేవు , మొత్తం 7 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు ;
విశాఖపట్నం : కొత్త కేసులు 4 , మొత్తం 72 , చికిత్స పొందుతున్న వారు 45 , డిశ్చార్జి అయిన వారు 26 , మరణించిన వారు 1 ;
( విశాఖపట్నం జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 2 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
విజయనగరం : కొత్త కేసులు లేవు , మొత్తం 7 , చికిత్స పొందుతున్న వారు 7 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;
పశ్చిమ గోదావరి : కొత్త కేసులు 1 , మొత్తం 70 , చికిత్స పొందుతున్న వారు 22 , డిశ్చార్జి అయిన వారు 48 , మరణించిన వారు లేరు ;
ఈ రోజు నిర్ధారించిన 48 కేసుల్లో, 31 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వొచ్చినవి.
ఇతర రాష్ట్రాల వారు :
కేసులు మొత్తం 150, ( ఒడిశా 10 , మహారాష్ట్ర 101, గుజరాత్ 26, కర్ణాటక 1, పశ్చిమ బెంగాల్ 1 , రాజస్థాన్ 11 )