132 కు చేరిన ఆంధ్ర కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లోకరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ఈ ఉదయానికి పాజిటివ్ కేసుల సంఖ్య  132 కు చేరింది.
గత రాత్రి పొద్దుపోయాక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నమోదయిన కరోనా  పాజిటివ్ కేసులు 111.ఇపుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణను మించిపోయింది. నిన్నరాత్రి పదిగంటల నుంచి ఈ ఉదయం పదిగంటల వరకు మరొక 21  కేసులు వచ్చాాయి.
జిల్లాల వారిగా వివరాలు:
AP Corona tally