50 వేలు దాటిన ఆంధ్రా కోవిడ్ కేసులు, ప. గోదావరి టాపో 623 కేసులు

ఆంధ్రప్రదేశ్ కరనా కేసులు 50 వేలు దాటాయి. మృతుల సంఖ్య వేయికి చేరవవుతూ ఉంది. గత 24 గంటలలో 4944 కొత్తకరోనా కేసులునమోదు కావడంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 58668 కి చేరింది.గత 24 గంటలలోమృతిచెందినవారిసంఖ్య 61.దీనితోరాష్ట్రమృతులసంఖ్య 758 కుచేరింది. నిన్న పరీక్షించిన శాంపిల్స్ 37,162. మొత్తం శాంపిల్స్ 13,86,274.
జిల్లాల వారీగా వివరాలు:
గత 24 గంటలలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా, రికార్డు స్థాయిలో 623  కేసులు నమోదయ్యాయి. ఇక 577 కేసులలో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది.  మూడో స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాలో 560 కేసులు నమోదయ్యాయి.మిగత జిల్లాల వివరాలివిగో: