తిరుమలలో ఈ రోజు రద్దీ తగ్గింది

• ఈ రోజు సోమవారం,
05.08.2019
ఉదయం 5 గంటల
సమయానికి తిరుమల  సమాచారమ్

తిరుమల: 23C° – 29℃°

• నిన్న 91,310 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,

• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 01
గదుల్లో స్వామి వారి భక్తులు
వేచియున్నారు,

• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
05 గంటలు పట్టవచ్చును

• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.21 కోట్లు,

•  శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,

*వయోవృద్దులు మరియు దివ్యాంగుల_*

• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ:10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,

*చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*

• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,