ఈ రోజు కూడా తిరుమలలో ఫుల్ రష్… దర్శనం లేట్ …

ఈ రోజు శుక్రవారం(12.07.2019) ఉదయం 6 గంటల
సమయానికి తిరుమల సమాచారం ఇది.
తిరుమల ఉష్టోగ్రత : 23C° – 32℃°
• నిన్న 71,035 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గింది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం వచ్చిన భక్తులతో  తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని గదులన్నీ
నిండిపోయాయి, భక్తులు బయట కూడా
వేచి చూస్తున్నారు.
• ఈ సమయానికి శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
24 గంటలు పట్టవచ్చు
• నిన్న 30,478 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 4.58 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
మూడు గంటల సమయం
పట్టవచ్చు,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల కోసం
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు