ఈ రోజు తిరుమల శ్రీవారి సమాచారం,దర్శనానికి 24 గంటలు…

• ఈ రోజు గురువారం (18.07.2019)
ఉదయం 6 గంటల సమయానికి తిరుమల సమాచారం.

తిరుమల ఉష్టోగ్రత : 21C° – 31℃°

• నిన్న 67,348 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 24
గదులలో భక్తులు
వేచియున్నారు

• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
12 గంటలు పట్టవచ్చు

• నిన్న 32,138 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 1.12 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
మూడు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,