నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రు.3.30 కోట్లు

• ఈ రోజు శనివారం(10.08.2019 )
ఉదయం 5 గంటల సమయానికి తిరుమల సమాచారం.

తిరుమల  ఉష్ణోగ్రత : 22C° – 29℃°

• నిన్న 68,681 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 21
గదుల్లో స్వామి వారి భక్తులు
వేచియున్నారు
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
20 గంటలు పట్టవచ్చు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.39 కోట్లు
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును
వయోవృద్దులు మరియు దివ్యాంగులకు
• ప్రత్యేకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ:10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారైలకు 
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు