నేటి తిరుమల సమాచారం

 

ఓం నమో వేంకటేశాయ!!

• ఈ రోజు గురువారం
31.05.2018
ఉ!! 5 గంటల సమయానికి
తిరుమల°:24C° – 34C°,

• నిన్న 75,208 మంది
భక్తులకు స్వామివారి దర్శన
భాగ్యం కలిగినది.

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లో
గదులన్నీ నిండినది, భక్తులు
క్యూ లైన్ లో దర్శనం కోసం
వేచి ఉన్నారు.

• ఈ సమయం సర్వదర్శనం
టోకెన్ పొందిన భక్తులు 24
గంటల తరువాత శ్రీవారి
దర్శనానికి వెళ్ళవచ్చును.

• ప్రత్యేక దర్శనం (₹: 300)
వారికి 02 గంటల
సమయం పట్టవచ్చును.

• శ్రీవారి నడక మార్గమున
అర్థరాత్రి 12:00 గంటల
నుండి అలిపిరి 14,
శ్రీవారిమెట్టు 6 వేల
‌‌‌‌ దివ్యదర్శనం టోకెన్లు జారీ
చేయబడును, మొత్తం 20
వేల టోకెన్లు పూర్తియిన
తరువాత వచ్చే భక్తులు
సర్వదర్శనం భక్తులతో
కలిసి శ్రీవారిని
దర్శించుకోవాలి

• కాలినడకన మార్గంలో
జారీ చేసిన 20 వేల టోకక్
పొదిన వారిని ఉ: 08
గంటల తరువాత వారికి
కేటాయించిన సమయానికి
దర్శనానికి అనుమతిస్తారు.

• నిన్న 32,075 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹:3.01 కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *