జాతీయరహదారి-205 ను దిగ్బంధించిన ఎస్ కె యు విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తూ యస్.కె.యూనివర్సిటీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, NSUI,ఏఐయస్ఎఫ్, యస్ఎఫ్ఐ, బీసీ విద్యార్థి సంఘము నాయకులు జాతీయరహదారి-205పై టైర్లను అంటబెట్టి దిగ్బంధించడం జరిగింది.

విద్యార్థి నాయకులు మాట్లాడుతూ 15వ లోకసభను మూర్ఖుల సభగా, 16వ లోకసభను మోసపూరిత సభగా అభివర్ణించారు. ఈ సందర్భంగా హోదా సాధనలో అన్ని వర్గాలవారు పాల్గొనాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *