కర్నూలు జిల్లా టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం స్పీడ్ పెంచింది. రోజుకో జిల్లా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు కర్నూలు జిల్లాలో పలు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసారు. ఈ ఎంపికలో కొందరు సిట్టింగ్ లకు అదే స్థానాల్లో టికెట్ దక్కింది. కొత్తగా పార్టీలో చేరనున్న కోట్ల కుటుంబానికి ఇచ్చిన హామీ ప్రకారం టికెట్లు కేటాయించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఏయే స్థానాల్లో సీటు దక్కిందో చూడండి.

కర్నూలు లోక్ సభ- కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి

శాసనసభ

పత్తికొండ- కేఈ శ్యామ్ బాబు (కేఈ కృష్ణమూర్తి కుమారుడు)

డోన్- కేఈ ప్రతాప్

ఆలూరు- కోట్ల సుజాతమ్మ

ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వర రెడ్డి

బనగానపల్లి- బీసీ జనార్దన్ రెడ్డి

మంత్రాలయం- తిక్కారెడ్డి

నంద్యాల- భూమా బ్రహ్మానందరెడ్డి

ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ

శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్

కర్నూల్- ఎస్వీ మోహన్ రెడ్డి / టీజీ భరత్

ఆదోని- బుట్టా రేణుక / మీనాక్షి నాయుడు

కోడుమూరు, నంది కొట్కూరు, పాణ్యం స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

One thought on “కర్నూలు జిల్లా టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

  1. AP KI EXPERIENCE CM CBN GAARU. KACHITHANGA AVASARAM UNDI. BABU KU AVASARAM LEDU. TELUGU PRAJALAKU AVASARAM. JAI TDP JAI CBN.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *