వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోదీ (వీడియో)

వారణాసి లోక్ సభనియోజకవర్గానికి ప్రధాని మోదీ బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వేలాది మంది అభిమానులతో ర్యాలీగా ఆయన  కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అంతకు ముందు ఆయన కాలభైరవ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్,  బీహార్ ముఖ్యమంత్రి   నితిష్ కుమార్, మరొక కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్,  తమిళనాడు ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వన్, అకాలీ నేత ప్రకాశ్  సింగ్ బాదల్, శివసేన నాయకుడు ఉద్ధావ్ థాకరే  హాజరయ్యారు.

వారణాసి నుంచి ఆయన లోక్ సభకు తలపడటం ఇది రెండోసారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *