పంచె కట్టి చైనా అధ్యక్షుడికి స్వాగతం పలికిన ప్రధాని మోదీ

మహాబలిపురం శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కు ప్రధాని మోదీ తమిళనాడు సంప్రదాయ శైలిలో పంచె కట్టి స్వాగతం పలికారు. ఇరువురు కలసి అక్కడి చారిత్రక కట్టడాలను తిలకించారు.