నోవాటెల్ హోటల్ లో కింద పడ్డ టిఆర్ఎస్ ఎంపి కవిత (వీడియో)

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో శని, ఆదివారాల్లో జరుగుతున్న తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు ఆతిథ్య సమావేశంలో కవిత పాల్గొన్నారు.

ఆ సమయంలో వేదిక మీదకు ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారేను వేదిక మీదకు తోడ్కొని వెళ్తున్నవేళ ఎంపి కవిత కాలుజారి బొక్క బోర్లా పడ్డారు. ఈ ప్రమాదంలో కవితకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరగడంతో ఆహ్వానితులు ఆవేదన వ్యక్తం చేశారు.

కింద వీడియో ఉంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *