రాష్ట్రంలో ఇసుక భుజిస్తున్న వాళ్లు వీళ్లే : టిడిపి

రాష్ట్రంలో 68 మంది వైసిపి నేతలు విపరీతంగా ఇసుకను భుజిస్తున్నందునే ఆంధ్రప్రదేశ్ లో  విపరీతమయిన కొరత వచ్చిందని తెలుగుదేశం పార్టీ చెబుతూ ఉంది.  జిల్లాల వారిగా ఇసుక దొంగల జాజితాను పార్టీ విడుదల చేసింది. ఇదే జాబితా