ఎపి ప్రధానకార్యదర్శిగా నీలం సాహ్ని

1984 సంవత్సవరం ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన నీలమ్ సాహ్నిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆమె ప్రస్తుతం కేంద్ర సర్వీసులో సామాజిక న్యాయ శాఖ కార్యదర్శిగా ఉంటున్నారు.   ఈ మేరకు కొద్ద సేపటి కిందట ఉత్తర్వుల జారీ అయ్యాయి. ఆమె ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.