గుడ్ న్యూస్, లోకో పైలట్ సురక్షితం (Video)

ఈ రోజు కాచిగూడ సమీపంలో జరిగిన ఎంఎం టిస్ – హంద్రీ ఇంటర్ సిటిఎక్స్ ప్రెస్ ఢీ కొన్న ప్రమాదం లో క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ శేఖర్ క్షేమం. ఎనిమిదిగంటల పాటు శ్రమించి ఆయనను క్యాబిన్ నుంచి బయటకు తీశారు. కేర్ హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

https://trendingtelugunews.com/telugu/breaking/two-trains-collide-in-hyderabad-kachiguda/