జీవీఎల్ గారు, ఎక్కడున్నారు సార్…. ఈ లేఖ అందుకోండి…

జీవీల్ గారు, మీరెక్కడున్నారు సార్..ఇదిగోండి మీరు గతంలో నైతిక విలువల కమిటీ (Ethics committee)కి రాసిన లేఖ. పాత ఉత్తరాలు చదవుకోవడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. అందునా మేధస్సుతో రాసిన ఇలాంటి ఉత్తరాలు చదువుతూ ఉండాలి. ఈ అమూల్యమయిన లేఖని మీరెక్కడున్నా అందేలా సోషల్ మీడియాలో షేరు చేస్తున్నారు.
ఈ లేఖలో సిఎం రమేష్, సుజనా చౌదరీలు ఆర్దిక నేరాలకి చేసారని వారిమీద చర్యలు తీసుకోమని తమరు రాజ్యసభ నైతిక విలువల కమిటీ (Ethics committee) చైర్మన్ నారాయణ లాల్ పంచారియ కు విన్నవించుకున్నారు.

ఇదీ చదవండి: సూది మందు చూపు పోగొడితే, పట్టుదల సివిల్స్ కు చేర్చింది…

విజయవాడ వచ్చినపుడల్లా అవినీతి గురించి గొంతురాచేలా మీరు  అరిచిన పార్లమెంటేరియన్ జివిఎల్ నరసింహారావు.
సుజనా చౌదరి రు 5700 కోట్లు రుణాలు తీసుకుని బ్యాంకులని మోసం చేసారని ఆయన లేఖలో పేర్కొన్నారు.ఇలాంటి వారిని వారి పార్టీ ప్రేమతో కావిలించుకుంటున్నది దేశం కోసం…
ఇది కూడా చదవండి
నిజాయితీకి శిలువ: నిష్కళంక IAS అధికారి టర్మినేషన్ కు యత్నం