నంబర్ ఫోర్ స్పాట్ పై కోహ్లీ కొత్త రాగం

తాంబూలాలిచ్చేశాం, ఇక తన్నుకు చావండన్నట్టు క్రికెట్ సెలెక్షన్ కమిటీ భారత ప్రపంచ కప్ జట్టును ప్రకటించేసింది. రాయుడు పోయె-శంకర్ వచ్చే రాంరాంరాం…