ఎసిబికి చిక్కిన కెటిపిఎస్ సిఇ ఆనంద్

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్  ఆనంద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పనులకు సంబంధించిన…