అందరికీ కార్పొరేట్ వైద్యం, చంద్రబాబు కడుపుమంటకు మందులేదు: జగన్

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆసుపత్రిలన్నింటిని అత్యాధునిక పరికరాలతో, కార్పొరేట్ స్థాయి వసతులతో తీర్చిదిద్దబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ మధ్య…