నాలుగు మేటి పత్రికలను మూసేసిన ఈనాడు గ్రూప్… ఇక ‘విపుల’ ’చతుర’ రావు

‘ఈనాడు’ రామోజీరావు  నాయకత్వంలోని రామోజీ ఫౌండేషన్  నాలుగు పత్రికలను మూసేయాలని  నిర్ణయించింది. ఏప్రిల్ నెల నుంచి విపుల,చతుర, బాలభారతం, తెలుగు వెలుగు…