సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండితీరాలి : బిజెపి తీర్మానం

ఆంధ్రప్రదేశ్  రాజధాని సీడ్ క్యాపిటల్ అమరావతి లోనే వుండాలని విజయవాడలో జరిగిన భారతీయ జనతా పార్టీ కోర్ కమిటి సమావేశం తీర్మానించింది.…