ఆంధ్ర హైకోర్టు ఉత్తర్వులు రాజ్యాంగ ఉల్లంఘనే: తెగేసి చెప్పిన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 18: అమరావతి భూముల కుంభకోణంపై సీఐడీ విచారణ, దర్యాప్తును నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా…

ఆంధ్రలో న్యాయవ్యవస్థే దాడికి దిగడం ఏమిటి? : రాజ్యసభలోవిజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: నిష్పాక్షికతను విస్మరిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ అసాధారణ రీతిలో ప్రభుత్వంపైన, మీడియా, సోషల్ మీడియా, పత్రికా స్వేచ్ఛ, వాక్‌…

ఎపి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మీద ఎసిబి కేసు

ఆంధ్రప్రదేశ్  మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అమరావతి భూ కుంభకోణంలో  అభియోగాలు రావడంతో  శ్రీనివాస్‌పై…

కోట్లు పెట్టి భూమి కొన్నఅమరావతి ‘పేదలు’, వెనక ఉన్నపెద్ద లెవరు?

అమరావతి భూముల కొనుగోళ్ల మీద  సీఐడీ కేసులునమోదు చేసింది. అమరావతిప్రాంతంలో భూముల కొనుగోళ్ల లో జరిగిన మోసాాలు, అవకతవకల ద సిఐడి…

ప్రైవేటు వాళ్లకు వరాలు, అమరావతి భూపంపకాలు ఇలా జరిగాయి: మంత్రి బుగ్గన

వికేంద్రీకరణ బిల్లును శాసన సభలో ప్రవేశపెడుతూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతిరాజధాని ప్రాంతంలో భూముల కనుగోలు ఎలా జరిగిందో వివరాలు…