చంద్రబాబు అనుకూల అధికారికి ఉచ్చు బిగిస్తున్న వైసీపీ

ఢిల్లీలో సీఈసీని కలిసి, వినతిపత్రం సమర్పించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం.. అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ సీనియర్ నేతలు…