రెండవరోజు సిద్దేశ్వరం అలుగు సాధన పాదయాత్ర (ఫోటో గ్యాలరీ)

రెండవరోజు (29-05-2019) సిద్దేశ్వరం అలుగు సాధన పాదయాత్ర
పెద్దదేవుళాపురం నుండి ఆత్మకూరు వరకు, 25 కి.మి సాగింది.

పెద్దదేవుళాపురం అభయాంజనేయ స్వామి ఆలయం నుండి ఉదయం ఐదు గంటలకు పాదయాత్ర ప్రారంభమై మోతుకూరు, బోయిలరేవు, వెలుగోడు కు చేరి అల్పాహారం తీసుకొన్నారు.

స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖరరెడ్డి గారి స్మృతి వనం వద్దకు మధ్యాహ్నం చేరి భోజనం చేసి విశ్రాంతి తీసుకోవడమైంది.

అనంతరం నాలుగు గంటలకు ప్రారంభమై నల్లకాలువ, బ్రాహ్మనాంతపురం గ్రామాల మీదుగా చివరగా ఆత్మకూరుకు చేరారు. రాత్రి ఆత్మకూరు లోని నారాయణ విద్యావిహార్ లో భోజనం, విశ్రాంతి తీసుకోవడమైంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *