‘ఇడ్లీ కింగ్’ శరవణ భవన్ రాజగోపాలన్ మృతి

మూడో పెళ్లి కోసం ఒక అమ్మాయి భర్తను కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసిన కేసులో జీవిత ఖైదు కు వెళ్లిన చెన్నై ఇడ్లి కింగ్  శరవణ భవన్  ఆర్  రాజగోపాలన్ ఆసుపత్రిలో ఈ రోజు చనిపోయాడు.
ఆయనకు సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. ఆరోగ్యం లేదంటూ కోర్టుకు సరెండర్ అయేందుకు అనుమతి కోరాడు.అయితే కోర్టు నిరాకరించింది. ఆయన వయసు 72 సంవత్సరాలు.
రాజగోపాలన్ పూర్తి చరిత్ర ఇక్కడ చదవండి…

https://trendingtelugunews.com/saravan-bhavan-promoter-rajagapalan-fails-to-surrender/