తిరుమల, 2019 ఆగస్టు 08: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.1.11 కోట్లు విరాళంగా అందింది. హైదరాబాద్క్ చెందిన యగమొటి రామిరెడ్డి అనే భక్తుడు ఈ విరాళాన్ని అందించారు. ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డికి దాత అందజేశారని టిటిడి పౌర సంబంధాల శాఖ తెలిపింది.
[ajax_load_more post_type=”post” scroll_distance=”10″]