రాజస్థాన్ సుందరి సుమన్ రావ్ ‘మిస్ ఇండియా 2019’

రాజస్థాన్ కు చెందిన 20 సంవత్సరాల సుమన్ రావ్ (నవంబర్ 23, 1988) మిస్ ఇండియా 2019 గా ఎంపికయింది.

ఆమె ఈ ఏడాది జరిగే మిస్ వర్ల్డ్ పోటీలో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. ఈ పోటీ ఈ ఏడాది డిసెంబర్ 7న ధాయ్ లాండ్ లోని పట్టాయాలో జరుగుతుంది. 2018 మిస్ ఇండియా అనుక్రీతి వాస్ ఆమె కు అందాలరాణి కిరీటం తొడిగారు.

ఈ పోటీలలో తెలంగాకు చెందిన సంజనవిజ్ రన్నర్ గా నిలిచారు. ఎంపిక ముంబై లోని సర్దర్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. పోటీలో 30 మంది పాల్గొన్నారు.

పోటీ ముంబైలోని సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ స్టేడియంలో జరిగింది.

అమె అంతకు ముందు మిస్ ఇండియా రాజస్థాన్ గా ఎంపికయాంది. ఆమె సిఎ చదువుతున్నారు.

ఆమె ఎత్తు 1.78 మీ (5 అడుగుల 10 అంగుళాలు)

ఆమె నవీ ముంబైలోని మహాత్మ ఎడ్యుకేషన్ సొసైటీలో చదువుకున్నారు.ఇపుడు సిఎ విద్యార్థి.