కేసిఆర్ పై అడ్వొకెట్ రచనా రెడ్డి సీరియస్ (వీడియో)

తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభలో మహిళా అడ్వొకెట్ రచనారెడ్డి మాట్లాడారు. తెలంగాణ సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. తనను ముఠా అని పిలుస్తావా అంటూ కేసిఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.

తాను అడ్వొకెట్ గా తన పని తాను చేస్తున్నానని, సిఎం గా కేసిఆర్ తన పని తాను చేయడంలేదన్నారు. అందుకే కేసిఆర్ సర్కారు మీద ఇన్ని కేసులు వేశామన్నారు. ఇంకా రచనారెడ్డి ఏమన్నారో పైన వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *