ఎంపి కవిత, స్మితా సబర్వాల్ కోల్ కత్తాలో ఇలా దిగారు (వీడియో)

(మానేపల్లి రాంబాబు)

తెలంగాణ సిఎం కేసిఆర్ కోల్ కత్తా వెళ్లి అక్కడి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం కేసిఆర్ తో పాటు ఎంపి కేశవరావు, కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత, సిఎంఓ అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, మాజీ డిజిపి అనురాగ్ శర్మ తదితరులు సిఎంతో పాటు వెళ్లారు. అక్కడ దిగగానే కేసిఆర్ కారులో వెళ్లగా మిగతా వాళ్లు బస్సులో సచివాలయం వెళ్లారు. ఎంపి కవిత, స్మితా సబర్వాల్, అనురాగ్ శర్మ, రాజశేఖరరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి తదితరులు బస్సు దిగి నడుస్తూ వెళ్లి వారికోసం కేటాయించిన వాహనాల్లో వెళ్లారు.

బస్సులో దిగిన తర్వాత ఎలా ఎంట్రీ ఇచ్చారో పైన వీడియోలో చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *