టిఆర్ఎస్ భవన్ ముందు జర్నలిస్టుల ఆందోళన 

టిఆర్ఎస్ భవన్ ముందు తెలంగాణ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మీటింగ్ కవరేజికి పిలిచి లోనికి రానివ్వకుండా అడ్డుకొని అవమానించారని బీట్ రిపోర్టర్లు, జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు.

గత కొద్ది రోజులుగా బీట్ రిపోర్టర్లను తెలంగాణ భవన్ బయటికే పరిమితం చేశారని తెలుస్తోంది. పార్టీలో నేతలు చేరినప్పుడు మాత్రమే ప్రెస్ హాళ్లోకి అనుమతిస్తారని తెలుస్తోంది. సోమవారం ప్రెస్ మీట్ ఉందని ఆహ్వానించారని, హాజరైన జర్నలిస్టులను లోనికి రానివ్వలేదు. దీంతో వారు తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *