మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి రాజ్యలక్ష్మి మృతి

ముక్త్యాల సంస్ధానం చివరి మహరాణి వాసిరెడ్డి రాజ్యలక్ష్మి (94) గత రాత్రి చెన్నైలో చనిపోయారు…. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిల చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు….. గతంలో జగ్గయ్యపేట నుంచి ఎమ్యెల్యేగా కూడా ఆమె గెలిచారు… కేసిపి షుగర్స్ సీఎండీ వెలగపూడ ఇందిరాదత్ కు రాజ్యలక్ష్మి స్వయాన తల్లి….. కాగా రాజ్యలక్ష్మి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *