డీకే అరుణ సమక్షంలో బిజెపిలో చేరిన టీఆర్ఎస్ నేతలు

టి.ఆర్.స్ పార్టీ నుండి, బిజెపిలో చేరిన మల్దకల్ మండలం మాజీ సర్పంచ్ దామ నాగరాజు.
కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ మంత్రి డి.కె.అరుణ.

 

మంగళవారం మల్దకల్ మండలం మాజీ సర్పంచ్ దామ నాగరాజ్,మరియు మఠం రాజశేకర్, గోపాల్ లడ్డూ వెంకటేష్, కుమ్మరి రాము, ఈరన్న,మంగలిచంద్రన్న, పూజరి సంటేన్న , కార్యకర్తలు,మహిళలు పెద్ద ఎత్తున డీకే అరుణమ్మ సమక్షంలో బీజేపీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం క్రిష్ణ రెడ్డి గారు, జడ్పిటిసి అభ్యర్థి పాల్వాయి రాముడు,ఎంపీటీసీ లు తిమ్మప్ప, శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ రాముడు, ఎంపీటీసీ అభ్యర్థి దామ వెంకటేష్ పద్మావతి, బిజెపి సీనియర్ నాయకులు తాటి కుంట చంద్రశేఖర్ రెడ్డి, పెద్ద పల్లిరాజశేఖర్ రెడ్డి, రామకృష్ణ, కృష్ణం రాజు,శేఖర్ అయ్యా,సద్దలోని పల్లి గోపాల్, శేఖర్ తదితరులు ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *