మోడీ నన్నేం పీకలేడు : రెచ్చిపోయిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే (వీడియో)

తెలంగాణలో మరో టిఆర్ఎ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నన్నేమీ పీకలేడు అంటూ తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు.

మక్తల్ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తకు, ఎమ్మెల్యే చిట్టెం కు మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో ఇరువురూ మాటకు మాట అనుకున్నారు. నరేంద్ర మోడీ నన్నేమీ పీకలడేని ఎమ్మెల్యే కామెంట్ చేయడంతో తిరిగి బజెపి కార్యకర్త కూడా అంతే స్థాయిలో టిఆర్ఎస్సోడు కూడా నన్నేమీ పీకలేడు అంటూ బదులిచ్చాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఇద్దరికి సర్ది చెప్పి పంచాయితిని సమాప్తం చేశారు. వీడియో కింద ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *