ఒదిషా తుఫాన్ సహాయక చర్యల్లో తెలంగాణ ఉద్యోగులు

ఇటీవల ఒదిషాలో రాష్ట్రంలో ఫణి తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రజాజీవనం మామూలుస్థాయికి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పునర్నిర్మాాణ పనులు జరుగుతున్నాయి.  ఈ సహాయక చర్యలలో తెలంగాణ కూడా పాలుపంచుకుంటూ ఉంది.  తెలంగాణ విద్యుత్  సంస్థల ఉద్యోగులు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *