రాయలసీమ సిద్దేశ్వరం పాదయాత్ర మూడో రోజు (ఫోటో గ్యాలరీ)

సిద్దేశ్వరం అలుగు సాధన కోసం సాగుతున్న పాదయాత్ర నిన్న మూడవరోజు కు చేరింది. యాత్ర ఆత్మకూరు నుండి ఎర్రమఠం వరకు, 28 కి.మీ సాగింది. మూడోవరోజు సిద్దేశ్వరం అలుగు సాధన పాదయాత్ర ఆత్మకూరు లో ప్రారంభమై నందికుంట, బావాపురం, కొత్తపల్లి, యం. లింగాపురం, శివపురం, శింగరాజుపల్లె, ముసలిమడుగు, ఎర్రమఠం వరకు 28 కొలో మీటర్ల సాగింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *