2000 బైకులతో కోటంరెడ్డి ర్యాలీ, ఎందుకో తెలుసా???

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఏది చేసినా కొత్త గా ఉంటుంది. ఆయన పాదయాత్రలు, మన ఎమ్మెల్యే మన ఇంటికి అపూర్వమయినవి. అలా ఇంతవరకు నియోజకవర్గంలోని ప్రతిఇంటి తలుపు తట్టిన ఎమ్మెల్యే ఎవరూ ఉండరేమో. ఈ యాత్రలో ఆయన నియోజకవర్గంలో ప్రజల మధ్య నిద్ర చేసి ప్రజాశాసనసభ్యుడయ్యారు. ఇది గినీస్ కు ఎక్కని రికార్డు. ఇపుడు ఆయన రెండు వేల బైకులతో ర్యాలీ తీశారు.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర 2000 కి.మీ పూర్తీ చేసుకున్న సందర్బంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2000 బైకులతో ఆయన ర్యాలీ నిర్వహించారు. ఇది కూడా అపూర్వమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *