రాయలసీమ ఆందోళన కారణం ఇదే… (వీడియో)

కర్నూలు జిల్లాలో సిద్దేశ్వరం అలుగు నిర్మిస్తే వేలాది ఏకరాలకు నీళ్లొస్తాయని  అక్కడి  ప్రజలు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో ఏమి జరిగిందో  ఇపుడూ అదే జరుగుతూ ఉంది. ఈ అలుగు గురించి డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి ఏమిచెబుతున్నారో వినండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *