FLASH గ్రూప్‌-2కు హైకోర్టు లైన్‌క్లియర్

గతంలో సింగిల్ బెంచ్ తీసేసిన 343 మందికి ఊరట కలిగిస్తూ గతంలో  ఆ 343 మంది అభ్యర్థులను పునఃసమీక్షించాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

టీఎస్‌పీఎస్సీ టెక్నికల్ కమిటీ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలన్న కోర్టు చెప్పింది.

గతంలో 1032 పోస్టులకు 1:3 రేషియోలో సెలెక్ట్‌ అయిన 3147 మంది అభ్యర్థులు. ఇప్పటికే సెలెక్ట్ అయిన 3147 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయింది.

హైకోర్టు తీర్పుతో 1:2 రేషియో పద్దతిలో   టీఎస్‌పీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.

(పూర్తి వివరాలు అందాల్సి ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *