ఎనుగు దాడిలో అటవీ శాఖ ఉద్యోగి మృతి (వీడియో)

ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో తమిళనాడు రాష్ట్రం శులగిరి సమీపంలో ఏనుగు దాడిలో అటవీశాఖ ఉద్యోగి మారెప్ప (52) మృతి. ఊర్లలోకి ప్రవేశించి పంటలను నాశనం చేయడమే కాకుండా అక్కడి ప్రజలకు కూడా అభద్రత కల్పిస్తున్న  ఏనుగులను దూరంగా అటవీ లోకి తరిమేసేందుకు గ్రామస్థులు, అటవీ అధికారులు ప్రయత్నాలు చేశారు. అటవీ ప్రాంతానికి తరుముతుండగా ఒక ఎనుగు దాడి చేసింది. ఈ దాడిలో మారెప్ప చనిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *